నెల్లూరు పట్టణం లో 23 అంతస్తుల భవన నిర్మాణానికి ప్రైవేటు సంస్థ పనులను ప్రారంబించింది.పట్టణం లోని ముత్తుకూరు రోడ్ అపోలో హాస్పటల్ సెంటర్ వద్ద ఈ నిర్మాణాలు చేస్తున్నట్లు ప్రకటన బోర్డ్ లను ఏర్పాటు చేశారు.ఇప్పటికే నిర్మాణ ప్రదేశం లో 20 అడుగుల లోతు మట్టిని కూడా తీశారు.పట్టణ ప్రజలు ఈ నిర్మాణం మీద ఆశక్తి ని చూపడం విశేషం.