.జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం జరిగిందని ప్రెస్ క్లబ్ ద్వారా అధ్యక్షులు మన్నెం.సురేష్ కుమార్ తెలిపారు.నవంబర్ 6 న ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.మొత్తం 9 విభాగాల లో 36 మంది కీలక బాధ్యతలు తీసుకుంటారు ,సంఘ అభివృద్ధి కోసం కృషి చేయడమే ప్రధాన లక్ష్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డి.కే .నాగరాజు పాల్గొంటారని తెలిపారు.