.నగరం లోని పప్పుల వీధిలో , శ్రీ పాండు రంగ అన్నదాన సమాజం లో ట్రస్ట్ ఈ.సి సభ్యుల సమావేశం జరిగింది.2021మరియు 2022 జమా కర్చులను చదివి వినిపించారు. ఖర్చులు వ్రాసే క్రమంలో ఆర్య వైశ్య లు అనుసరించే పద్దతి కాకుండా ఆడిటర్లు వ్రాసే పద్దతిలో ఉండడాన్ని కొందరు తప్పు పట్టారు.ట్రస్ట్ అభివృద్ధి కోసం కోటి రూపాయల విరాళం పలువురు ఇచ్చారు. నుడా ఛైర్మెన్ ద్వారకానాద్ 10లక్షలు ఇచ్చారు. ధనాన్ని ఇచ్చిన వారిని సన్మానింారు